పోకిరీ సినిమాలో ప్రకాశ్ రాజ్ ``గిల్లితే గిల్లించుకోవాలి. అరవకూడదు`` అంటాడు. జగన్ రెడ్డి కూడా తాను తీసుకునే నిర్ణయాలను అంగీకరించాలి. అన్యాయం అంటూ కోర్టుకెళితే రకరకాల వేధింపులు మొదలవుతాయి.  వైసీపీ సర్కారు తలపెట్టిన బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా వున్నాయంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో బదిలీలపై వాజ్యం వేసిన 25 మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్.‍జె.డి. వెంకటకృష్ణారెడ్డి  షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Advertisements