petrol bunk bandh 11032016

పెట్రోల్ బంకు డీలర్ల సమస్యలను కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో, పెట్రల్ బంకులు దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. ముందుగా గురువారం, శుక్రువారం డీలర్లు పెట్రో కంపెనీల నుంచి అయిల్ కొనుగోళ్లను నిలిపివేయనున్నారు.

నిరసనల్లో భాగంగా నవంబర్ 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయి. 6వ తేదీన పూర్తి స్థాయిలో పెట్రోల్‌ బంకులు బంద్‌ పాటిస్తున్నాయి. ఈ మేరకు ఎపి ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆందోళన బాట పట్టినట్లు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read