Sidebar

16
Sun, Mar

పల్నాడులో మొన్న టిడిపి నేతలపై జరిగిన దా-డుల మంట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన పై వెంటనే స్పందించాలని చంద్రబాబు డిజీపికి లేఖ రాసారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి నేతలు, కార్యకర్తలపై జరిగిన హింసాత్మక దాడుల గురించి డీజీపీకి చంద్రబాబు వివరంగా లేఖ రాసారు. గడిచిన మూడేళ్ళ ల్లో వైసిపి నేతలు చేస్తున్న దాడులు గురించి , రాజకీయ హ-త్య-ల గురించి, ఈ లేఖలో స్పష్టం చేసారు. అంతే కాకుండా పోలీసుల వైఫల్యంపై కూడా చంద్రబాబు ఈ లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి చర్యలకు పాలపడుతున్న నిందితులకి, వారికి సహకరిస్తున్న పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read