గుంటుపల్లికి చెందిన నర్రా నారాయణరావు అనే రైతు నవ్యాంద్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.

దీనికి సంభందించి చెక్కును మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేశారు. నారాయణరావు గారిని, చంద్రబాబు అభినందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read