నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోర్ కాపిటల్ ఏరియాలోని బిల్డింగ్స్ కోసం, రాజమౌళి సలహ కూడా తీసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయం పై, అమరావతి ద్వేషి అయిన జగన్ పార్టీ, వేరే రకంగా సృష్టించి, రాజమౌళి చేత రాజధానిలో సినిమా సెట్టింగ్ వేస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్ లకు, తెలుగుదనం అద్దటానికి, మన సంస్కృతి ప్రతిబంభించాటానికి రాజమౌళి సలహాలు తీసుకోమన్నారు ముఖ్యమంత్రి. నిన్న రాజమౌళి, అమరావతి వచ్చి ముఖ్యమంత్రితో చర్చించారు కూడా. అయినా సరే, జగన్ పార్టీ, జగన్ సాక్షి ఛానల్, జగన్ పైడ్ సోషల్ మీడియా బ్యాచ్, అమరావతి మీద ఏడుస్తూనే ఉన్నారు... రాజామౌళి చేత రాజధాని డిజైన్ చేపిస్తున్నాడని, విషం చిమ్మారు.

rajamouli 13122017 2

ఇవాళ వీరందరికీ, లాచి పెట్టి కొట్టే సమాధానం ఇచ్చాడు రాజమౌళి. రామసేతు నిర్మాణంలో వానర సైన్యం పాల్గొందని.. ఆ వానరుల పేర్లు ఎవ్వరికీ అంతగా గుర్తుండవని.. కానీ ఓ ఉడుత పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొస్తుందని.. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా అలాంటి ఉడుత పాత్రే తనదని దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. రామసేతు నిర్మాణంలో తన వంతు సాయం చేసిన ఆ ఉడుతను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ప్రస్తుతం ఆ ఉడుత పరిస్థితే తనదని బాహుబలి మేకర్, జక్కన్న రాజమౌళి అన్నారు. ఆ ఉడుతలా అమరావతి రాజధాని నిర్మాణంలో తాను పాలుపంచుకుంటున్నానని జక్కన్న చెప్పారు.

rajamouli 13122017 3

ఇప్పటికైనా జగన్ ఆధ్వర్యంలో పైడ్ సోషల్ మీడియా బ్యాచ్, హైదరాబాద్ లో కుర్చినే మేధావులు, సైకో చానల్స్ అండ్ సైకో పార్టీ, మా అమరావతి మీద ఏడవటం ఆపండి... ఇంకోసారి భ్రమరావతి అనే కూతలు కుయ్యకుండా, మీరు కూడా మీకు చేతనైన ఉడుత సహాయం చెయ్యండి... వీలయితే, మై బ్రిక్, మై అమవారతిలో పది రూపాయలు పెట్టి ఒక ఇటుక కొని, అమరావతిలో మీరు భాగస్వామ్యం అవ్వండి, అమరావతి మీద మీరు చేసిన పాపాలు పోతాయేమో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read